శరన్నవరాత్రి ఉత్సవాలు పై హోమ్ మంత్రి సమీక్ష

by సూర్య | Thu, Sep 22, 2022, 11:06 PM

ఈ నెల 26 నుండి జరిగే శరన్నవరాత్రి ఉత్సవాలలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. కలెక్టరేట్ లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్ష జరిపారు. ఇప్పటికి 90% పైగా ఏర్పాట్లు చేశారన్నారు. శనివారం నాటికి పూర్తిస్థాయిలో సిద్ధమవుతుందని తెలిపారు. మంత్రి కొట్టు సత్యన్నారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్, కలెక్టర్ ఢిల్లీ రావు పాల్గొన్నారు.

Latest News

 
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM
కోడి కత్తి శీను లాయర్ ఎంట్రీ.. రాయి తగిలితే పెద్ద గాయమే అవ్వాలిగా! Fri, Apr 19, 2024, 08:52 PM
వైసీపీ అభ్యర్థికి ఇంటిపోరు.. భర్తపై రెబల్‌గా పోటీకి సిద్ధమైన భార్య, నామినేషన్‌కు డేట్ ఫిక్స్! Fri, Apr 19, 2024, 08:51 PM
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి సస్పెండ్ Fri, Apr 19, 2024, 08:50 PM