జగన్ ను కలిసిన కరాటే ఛాంపియన్ కార్తీక్ రెడ్డి

by సూర్య | Thu, Sep 22, 2022, 11:01 PM

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అంతర్జాతీయ కరాటే ఛాంపియన్ కార్తీక్ రెడ్డి కలిశారు. అంతర్జాతీయ వేదికలపై తెలుగువారి ఖ్యాతిని నిలబెడుతున్న క్రీడాకారులను సీఎం అభినందించారు. పతకాలు సాధించిన క్రీడాకారులను ప్రోత్సహిస్తూ... క్రీడలకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని సీఎం అన్నారు. కరాటేను శాప్ క్రీడగా గుర్తిస్తూ చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM