రేపు భారత్ జోడో యాత్రకు బ్రేక్

by సూర్య | Thu, Sep 22, 2022, 10:56 PM

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రేపు భారత్ జోడో యాత్రకు బ్రేక్ ఇవ్వనున్నారు. రేపు ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నికలపై పార్టీ సీనియర్లతో భేటీ అవుతారు. అనంతరం ఎల్లుండి మళ్లీ కేరళ చేరుకుని యాత్ర కొనసాగిస్తారు. అదేరోజు ప్రియాంక గాంధీ కూడా యాత్రలో పాల్గొంటారు. మరోవైపు తాను అధ్యక్ష పదవిలో లేనని రాహుల్ ఇప్పటికే స్పష్టం చేశారు.

Latest News

 
వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో విడుదల.. రైతులు, మహిళలకు జగన్ వరాల జల్లు, పథకాల పూర్తి వివరాలు Sat, Apr 27, 2024, 07:49 PM
పిఠాపురం నియోజకవర్గానికి రౌడీతత్వాన్ని అంతకడుతున్నారు Sat, Apr 27, 2024, 07:47 PM
రాష్ట్రంలో దొంగలు పడ్డారు, కర్రలు చేతపట్టి రండి Sat, Apr 27, 2024, 07:46 PM
మేనిఫెస్టో లో విశాఖను క్యాపిటల్ టౌన్‌గా ప్రకటించడం సంతోషం Sat, Apr 27, 2024, 07:46 PM
ఏపీలో పక్కాగా ఆయనే గెలుస్తాడు.. కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ Sat, Apr 27, 2024, 07:45 PM