45 మందిని అరెస్ట్ చేసిన 'ఎన్ఏఏ'

by సూర్య | Thu, Sep 22, 2022, 08:26 PM

పలు కేసుల్లో దేశ వ్యాప్తంగా సోదాలు జరుపుతున్న ఎన్ఏఏ 45మందిని అరెస్టు చేసింది. ఐదుగురిని నిజామాబాద్ లో అరెస్టు చేసినట్లు ప్రకటించింది. అరెస్టయిన వారిలో నలుగురు ఏపీకి చెందిన వాళ్ళు. ఐదు కేసుల్లో ఈ సోదాలు జరిపినట్లు ఎఐఏ తెలిపింది. టెర్రర్ ఫండింగ్, రాడికలైజేషను సంబంధించి పక్కా ఆధారాలు లభించాయని పేర్కొంది. 18మంది నిందితులను కోర్టులో హాజరు పరచగా 26 వరకు కస్టడీకి ఇచ్చినట్లు పేర్కొంది.

Latest News

 
మే 3న రాష్ట్రంలో పర్యటించనున్న ప్రధాని Fri, Apr 26, 2024, 03:27 PM
1న ఇళ్ల వద్దే పెన్షన్లు పంపిణీ చెయ్యాలి Fri, Apr 26, 2024, 03:25 PM
కొడాలి నాని నామినేషన్ తిరష్కారించాలి Fri, Apr 26, 2024, 03:24 PM
పీయూష్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం Fri, Apr 26, 2024, 03:23 PM
అటునుండి ఇటు , ఇటునుండి అటు Fri, Apr 26, 2024, 03:22 PM