by సూర్య | Thu, Apr 25, 2024, 06:51 PM
ఎన్నికల్లో ఓటు వేసేందుకు వయోవృద్ధులు, దివ్యాంగుల సౌలభ్యం కోసం సాక్ష్యం యాప్ను అందుబాటులోకి తెచ్చారు. పోలింగ్ కేంద్రానికి సొంతంగా రాలేని వారు ఇందులో తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు. నమోదు చేసుకున్న వారిని పోలింగ్ కేంద్రానికి తీసుకు వచ్చేందుకు అధికారులు రవాణా సదుపాయాన్ని కల్పిస్తారు. దివ్యాంగుల కోసం చక్రాల కుర్చీని సమకూర్చుతారు.
Latest News