రాజన్న ఆలయ గోశాలను పరిశీలించిన ఈఓ కె. వినోద్ రెడ్డి

byసూర్య | Sun, Oct 27, 2024, 08:24 PM

వేములవాడ రాజన్న ఆలయ ఈఓ కె. వినోద్ రెడ్డి కట్ట కింద గోశాలను, కొత్తగా వచ్చిన 6 కోడెలను పరిశీలించారు. కోడెల సమర్పించిన భక్తులతో ముచ్చటించగా తనకు కొడుకు పుడితే కోడెలను సమర్పించుకుంటామని.
మొక్కిన అని కొడుకు పుట్టిండు కాబట్టి మొక్కును తీర్చుకొంటున్నట్లు భక్తులు తెలిపారు. కోడెలకు సకాలంలో మేతను వేసి, వాటితో పాటు పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచాలని ఉద్యోగులకు సూచించారు.


Latest News
 

అది ఫాంహౌస్ కాదు.. నా బావమరిది ఇల్లు, రేవ్ పార్టీ కాదు.. ఫ్యామిలీ ఫంక్షన్: కేటీఆర్ Sun, Oct 27, 2024, 11:31 PM
హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. బాణసంచా దుకాణంలో మంటలు Sun, Oct 27, 2024, 11:30 PM
జగిత్యాలలో వింత ఘటన.. ఇదెక్కడి మాయ.. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమైందా Sun, Oct 27, 2024, 11:27 PM
డిజిటల్ అరెస్ట్’పై వీడియో షేర్ చేసినందుకు ప్రధానికి తెలంగాణ ఐపీఎస్ అధికారి ధన్యవాదాలు Sun, Oct 27, 2024, 09:16 PM
హైదరాబాద్ అభివృద్ధిలో యాదవుల పాత్రను తెలంగాణ సీఎం కొనియాడారు Sun, Oct 27, 2024, 09:02 PM