ఈతకు వెళ్లి డాక్టర్ గల్లంతు

byసూర్య | Sun, Oct 27, 2024, 08:21 PM

జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం విట్టంపెట్ గ్రామ శివారులో ఆదివారం ఎస్సారెస్పీ వరద కాలువలో సరదాగా స్నానానికి వెళ్లిన ముగ్గురు వైద్యులలో ఒకరు గల్లంతయ్యారు. డిఎస్పీ ఉమామహేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం ఎస్సారెస్పీ కాలువలో ప్రశాంత్, ఉదయ్ కుమార్ అనే వైద్యులు సరదాగా స్నానానికి వెళ్ళగా ఒక్కసారి వరద నీరు ఎక్కువ కావడంతో డా. ఉదయ్ కుమార్ నీటిలో గల్లంతయ్యాడు. ఆయన స్వస్థలం హన్మకొండ అని డిఎస్పీ వివరించారు.


Latest News
 

అది ఫాంహౌస్ కాదు.. నా బావమరిది ఇల్లు, రేవ్ పార్టీ కాదు.. ఫ్యామిలీ ఫంక్షన్: కేటీఆర్ Sun, Oct 27, 2024, 11:31 PM
హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. బాణసంచా దుకాణంలో మంటలు Sun, Oct 27, 2024, 11:30 PM
జగిత్యాలలో వింత ఘటన.. ఇదెక్కడి మాయ.. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమైందా Sun, Oct 27, 2024, 11:27 PM
డిజిటల్ అరెస్ట్’పై వీడియో షేర్ చేసినందుకు ప్రధానికి తెలంగాణ ఐపీఎస్ అధికారి ధన్యవాదాలు Sun, Oct 27, 2024, 09:16 PM
హైదరాబాద్ అభివృద్ధిలో యాదవుల పాత్రను తెలంగాణ సీఎం కొనియాడారు Sun, Oct 27, 2024, 09:02 PM