ఇంట్లో ఎగిసిపడ్డ మంటలు.. నిద్రలోనే నలుగురు సజీవ దహనం

byసూర్య | Sat, Oct 26, 2024, 03:54 PM

హర్యానాలో ఘోర ప్రమాదం జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి అందరూ గాఢ నిద్రలో ఉన్నవేళ ఓ ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఏం జరుగుతుందో అర్ధమయ్యేలోపే ఇంట్లోని నలుగురు ఆ మంటల్లో సజీవ దహనమయ్యారు. హర్యానా రాష్ట్రం గుర్గావ్ నగరంలో గల సరస్వతి ఎన్‌క్లేవ్‌లో శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఇంట్లో మంటలు ఎగిసిపడటంతో చుట్టుపక్కల వాళ్లు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.


Latest News
 

గుస్సాడీ కనకరాజు అసామాన్యుడు.. ఆయన మరణం తీరని లోటు: సీఎం రేవంత్ Sat, Oct 26, 2024, 07:48 PM
డిప్యూటీ సీఎం భట్టి, మంత్రుల ఫోన్లు ట్యాపింగ్‌.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ సంచలన ఆరోపణలు Sat, Oct 26, 2024, 07:46 PM
నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ఎన్నికలు.. హైకోర్టులో పిటిషన్ Sat, Oct 26, 2024, 07:44 PM
బాలకృష్ణకు సీఎం రేవంత్ బంపరాఫర్.. సాయంత్రం కేబినెట్ భేటీలో తుది నిర్ణయం Sat, Oct 26, 2024, 07:43 PM
ఇందిరమ్మ ఇండ్ల పథకంపై బిగ్ అప్డేట్.. వచ్చే వారంలోనే.. మంత్రి పొంగులేటి Sat, Oct 26, 2024, 07:41 PM