నాగర్ కర్నూల్: ఆడపిల్లలు ధైర్యంగా ఉండాలి

byసూర్య | Fri, Oct 25, 2024, 07:23 PM

ఆడపిల్లలను సమాజం బ్రతకనివ్వాలని సీనియర్ సివిల్ జడ్జి సబిత అన్నారు. శుక్రవారం ప్రపంచ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులకు నిర్వహించిన కార్యక్రమానికి సీనియర్ సివిల్ జడ్జి సబిత హాజరయ్యారు. దేశం ఎంతో పురోగమిస్తున్నా ఇంకా బాలికలపై వేధింపులు, అక్రమ రవాణా జరగడం బాధాకరమన్నారు.


Latest News
 

కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.81 వేల జీతం.. అయినా విధుల్లో చేరట్లేదు Fri, Oct 25, 2024, 10:44 PM
తెలంగాణకు 'దానా' తుపాను ముప్పు.. ఈ జిల్లాల్లో వర్షాలు, హెచ్చరికలు జారీ Fri, Oct 25, 2024, 10:40 PM
చీర కొంగులో చిట్టీలు.. గ్రూప్ 1 మెయిన్స్‌‌లో కాపీ కొడుతూ పట్టుబడ్డ టీచర్ Fri, Oct 25, 2024, 10:34 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Fri, Oct 25, 2024, 10:30 PM
గుడ్డుతో తయారు చేసే ఆ పదార్థంపై నిషేధం.. ప్రభుత్వ అనుమతి కోరిన జీహెచ్ఎంసీ Fri, Oct 25, 2024, 10:26 PM