పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడిగా కృష్ణ కుమార్

byసూర్య | Sun, Sep 29, 2024, 10:40 PM

ఆదిలాబాద్ పట్టణంలో రసవత్తరంగా సాగిన పీఆర్టీయూ టీఎస్ ఎన్నికల ఫలితాల్లో ఒకే ప్యానల్ కు చెందిన వారు గెలుపొందారు. ఆదివారం రాత్రి ఎన్నికల ఫలితాలు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
జిల్లా అధ్యక్షులుగా మరో సారి కొమ్ము కృష్ణ కుమార్ విజయం సాధించారు. ప్రధానకార్యదర్శిగా ఆయన ప్యానల్ కె చెందిన తిరుతోపు నరసింహ స్వామి గెలుపొందారు. ఫలితాలు వెలువడిన అనంతరం గెలుపొందిన ప్యానెల్ కు చెందిన వారు సంబరాలు నిర్వహించారు.


Latest News
 

తెలుగు రాష్ట్రాలకు మళ్లీ రెయిన్ అలర్ట్ Mon, Sep 30, 2024, 10:39 AM
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి Mon, Sep 30, 2024, 10:37 AM
మల్లన్న ఆలయంలో భక్తుల సందడి Mon, Sep 30, 2024, 10:37 AM
ట్రాన్స్‌జెండర్లకు రేవంత్ సర్కార్ మరో శుభవార్త.. ఇక నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆ సేవలు ఉచితం.. Sun, Sep 29, 2024, 11:31 PM
ఇంచు భూమి కూడా వదలొద్దు.. త్వరలోనే కొత్త చట్టం.. మంత్రి కీలక ఆదేశాలు Sun, Sep 29, 2024, 11:29 PM