జనం భారీగా చిలుకూరు ఎందుకు వెళుతున్నారు?

byసూర్య | Sat, Apr 20, 2024, 03:30 PM

చిలుకూరు శ్రీవారి బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుండి ప్రారంభమయ్యాయి. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు రంగరాజన్ కీలక ప్రకటన చేశారు. సంతానం లేని స్త్రీలకు శుక్రవారం గరుడ ప్రసాదం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయం కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో శుక్రవారం ఉదయం 5 గంటల నుండే ఆలయానికి జనం బారులుగా తరలివచ్చారు. ఆలయానికి వచ్చేవారి వాహనాల రద్దీ పెరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.


Latest News
 

మెదక్ ఎంపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం Fri, May 03, 2024, 02:50 PM
ఈవిఎం స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్ట భద్రత: సీపీ Fri, May 03, 2024, 02:48 PM
ఉపాధి హామీ పథకం కాంగ్రెస్ పార్టీ ఘనతే Fri, May 03, 2024, 02:47 PM
మూడో వార్డులో బిఆర్ఎస్ నాయకుల విస్తృత ప్రచారం Fri, May 03, 2024, 02:10 PM
విస్తృత ప్రచారం నిర్వహించిన పిరమిడ్ అభ్యర్థి మోహన్ రెడ్డి Fri, May 03, 2024, 02:08 PM