ప్రభుత్వ ఉపాధ్యాయుడి సస్పెన్షన్: డీఈవో రాజు

byసూర్య | Fri, Apr 19, 2024, 03:35 PM

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ జడ్పిహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు బి. శరత్ రెడ్డిని సస్పెండ్ చేసినట్లు డీఈవో ఎస్. రాజు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఫైనాన్స్, చిట్టిల పేరిట అమాయక ప్రజల నుంచి డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వకుండా మోసం చేయడం, కస్టమర్లను బెదిరించిన ఘటనలో క్రిమినల్ కేసు నమోదు కావడంతో సస్పెండ్ చేసినట్లు తెలిపారు.


Latest News
 

నిజామాబాద్ జిల్లాకు కాంగ్రెస్ అగ్రనేతలు? Wed, May 01, 2024, 05:12 PM
వడదెబ్బకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ Wed, May 01, 2024, 05:10 PM
తనిఖీల్లో చీరలు, నగదు లభ్యం Wed, May 01, 2024, 05:07 PM
ఎన్నికల ప్రచారణ నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే Wed, May 01, 2024, 05:05 PM
బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కాంగ్రెస్ లో చేరిక Wed, May 01, 2024, 05:03 PM