సంక్షేమ పథకాలు ఓటరుకు వివరించాలి

byసూర్య | Tue, Apr 16, 2024, 05:29 PM

ప్రధాని మోడీ మహిళలకు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను మహిళలకు వివరించాలని బీజేపీ రాష్ట్ర నాయకులు నాగురావు నామాజి అన్నారు. మంగళవారం నారాయణపేట జిల్లా కార్యాలయంలో మహిళ కౌన్సిలర్లు, ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల. ప్రచారంపై దిశానిర్దేశం చేశారు. మహిళలు బీజేపీకి ఓటు వేసేలా ప్రచారం చేయాలనే సూచించారు. సమావేశంలో మహిళ మోర్చా జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీ శ్యామ్ సుందర్ గౌడ్ పాల్గొన్నారు.


Latest News
 

ఏపీలో గెలుపు జగన్‌దే.. తెలంగాణలో కాంగ్రెస్‌కు ఒక్కటే ఎంపీ సీటు: కేటీఆర్ Wed, May 15, 2024, 11:23 PM
రిగ్గింగ్ జరిగింది.. రీపోలింగ్‌కు ఎంత దూరమైనా వెళ్తా: మాధవీలత Wed, May 15, 2024, 11:18 PM
ఇదేం దరిద్రపు అలవాటు తల్లి.. అర్థరాత్రి శబ్దాలు, ఏంటా అని లేచి చూస్తే షాకింగ్ విషయం వెలుగులోకి Wed, May 15, 2024, 08:37 PM
అసెంబ్లీ ఎన్నికలకు మించి పోలింగ్.. కసిగా ఓటేశారు, అదే జరగబోతోందా Wed, May 15, 2024, 08:30 PM
తెలంగాణకు భారీ వర్ష సూచన.. హైదరాబాద్‌లో భారీ వర్షాలు Wed, May 15, 2024, 08:25 PM