రైతాంగ సమస్యలు పరిష్కరించాలని వినతి

byసూర్య | Thu, Apr 11, 2024, 10:28 AM

రాష్ట్రంలో నెలకొన్న రైతాంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో బుధవారం యాదాద్రి జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి అనంతరం కలెక్టరేట్లో వినతి పత్రం అందించారు. ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు మామిడాల బిక్షపతి మాట్లాడుతూ. ఆరుగాలం కష్టపడి పండించిన పంట అకాల వర్షాలతో, ఈదురు గాలులతో నేలమట్టమైన రైతాంగాన్ని ఆదుకోవాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు మామిడాల బిక్షపతి కోరారు.


Latest News
 

సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య Fri, Oct 25, 2024, 11:14 AM
నేడు సింగరేణి కార్మికులకు పండగ బోనస్ Fri, Oct 25, 2024, 11:02 AM
తిరుపతి రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు Fri, Oct 25, 2024, 10:31 AM
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి Fri, Oct 25, 2024, 10:23 AM
మూసీ విషయంలో ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తోందని మండిపాటు Thu, Oct 24, 2024, 08:23 PM