పేదల అభివృద్ధికి మోదీ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది: ఈటల

byసూర్య | Fri, Mar 29, 2024, 09:02 AM

హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం భారీ ఎత్తున జరిగింది. ఈ సమావేశంలో మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
పేదల అభివృద్ధికి మోదీ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్రంలో బీజేపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈటల రాజేందర్ మాట్లాడుతూ మోసాలు లేని దేశంగా మోదీ తీర్చిదిద్దారన్నారు.


Latest News
 

ఓటు వేస్తూ సెల్ఫీ,,,ఓటరుపై కేసు నమోదు Mon, May 13, 2024, 09:17 PM
రేవంత్ రెడ్డిపై ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ నేత రఘునందన్ రావు Mon, May 13, 2024, 09:15 PM
మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారు....రేవంత్ రెడ్డిపై కిషన్ రెడ్డి విమర్శ Mon, May 13, 2024, 09:14 PM
పోలింగ్ కేంద్రంలో ఆయన పేరు ప్రస్తావించిన కిషన్ రెడ్డి.. సీఈవోకు కాంగ్రెస్ ఫిర్యాదు Mon, May 13, 2024, 07:44 PM
పోలింగ్ అధికారులపై అనుచిత కామెంట్స్.. రాజాసింగ్‌పై మరో కేసు నమోదు Mon, May 13, 2024, 07:40 PM