byసూర్య | Sat, Jun 03, 2023, 10:25 AM
కేశంపేట్ మండలం సంతాపూర్ గ్రామంలోని అటవీ ప్రాంతంలో నెలకొన్న శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ప్రతి ఏట శ్రావణమాసంలో జాతరకు అధిక సంఖ్యలో భక్తులు రావడం జరుగుతుంది అక్కడ కనీస వసతులు రోడ్డు మార్గం కూడా లేకపోవడం భక్తులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కావున దయచేసి అక్కడికి రోడ్డు విద్యుత్ సౌకర్యం మరియు కనీస వసతులు కల్పించాలని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి కి సంతపూర్ సర్పంచ్ అంజయ్య, బీజేపీ మండల అధ్యక్షులు నర్సింహ, శుక్రవారం వినతి పత్రం అందజేశారు.