మంత్రి కిషన్ రెడ్డి కు వినతి పత్రం అందజేత...

byసూర్య | Sat, Jun 03, 2023, 10:25 AM

కేశంపేట్ మండలం సంతాపూర్ గ్రామంలోని అటవీ ప్రాంతంలో నెలకొన్న శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ప్రతి ఏట శ్రావణమాసంలో జాతరకు అధిక సంఖ్యలో భక్తులు రావడం జరుగుతుంది అక్కడ కనీస వసతులు రోడ్డు మార్గం కూడా లేకపోవడం భక్తులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కావున దయచేసి అక్కడికి రోడ్డు విద్యుత్ సౌకర్యం మరియు కనీస వసతులు కల్పించాలని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి కి సంతపూర్ సర్పంచ్ అంజయ్య, బీజేపీ మండల అధ్యక్షులు నర్సింహ, శుక్రవారం వినతి పత్రం అందజేశారు.


Latest News
 

రెండు ఐచర్ వాహనాలు ఢీ.. నలుగురికి తీవ్ర గాయాలు Thu, May 16, 2024, 08:07 PM
అయిజ సహకార సంఘాన్ని ఆదర్శంగా తీసుకోవాలి Thu, May 16, 2024, 08:00 PM
డిజిపికి ఫిర్యాదు చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ Thu, May 16, 2024, 07:59 PM
క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే Thu, May 16, 2024, 07:46 PM
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి Thu, May 16, 2024, 07:45 PM