నేడు టోల్ ప్లాజా ప్రారంభం

byసూర్య | Thu, Jan 20, 2022, 10:05 AM

కామారెడ్డి జిల్లా పిట్లం మండలం ధర్మారం గ్రామ శివారులో జాతీయ రహదారి 161 రోడ్డుపై నూతనంగా నిర్మించిన టోల్ ప్లాజా గురువారం ఉదయం ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రాజెక్టు డైరెక్టర్ మధుసూదన్ రావు, టోల్ ప్లాజా మేనేజర్ సతీష్ రెడ్డి రానున్నారు.


 


 


Latest News
 

తీన్మార్ మల్లన్నపై పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థి ఈయనే.. ఇక గట్టి పోటీనే Fri, May 03, 2024, 11:43 PM
హైదరాబాద్ ప్రచారంలో అరుదైన దృశ్యం.. అసదుద్దీన్‌ ఒవైసీకి పురోహితుల మద్దతు Fri, May 03, 2024, 11:41 PM
నిజమైన అభివృద్ధి అంటే ఇది.. మళ్లీ ఫోటోలు వదిలిన కోన వెంకట్ Fri, May 03, 2024, 10:48 PM
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ Fri, May 03, 2024, 10:46 PM
కూలీగా మారిన పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగులయ్య Fri, May 03, 2024, 10:40 PM