byసూర్య | Thu, Jan 20, 2022, 10:05 AM
కామారెడ్డి జిల్లా పిట్లం మండలం ధర్మారం గ్రామ శివారులో జాతీయ రహదారి 161 రోడ్డుపై నూతనంగా నిర్మించిన టోల్ ప్లాజా గురువారం ఉదయం ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రాజెక్టు డైరెక్టర్ మధుసూదన్ రావు, టోల్ ప్లాజా మేనేజర్ సతీష్ రెడ్డి రానున్నారు.