byసూర్య | Tue, Oct 15, 2019, 12:01 PM
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బాచుపల్లి గ్రామంలోని వార్డు కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన పౌర సేవా కేంద్రాన్ని ఈరోజు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు మరియు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు.