'వీరాంజనేయులు విహార యాత్ర' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్

by సూర్య | Wed, Oct 23, 2024, 02:55 PM

ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫారం ఈటీవీ విన్ ఇటీవలే 'వీరాంజనేయులు విహార యాత్ర' అనే సినిమాని ప్రకటించింది. ఈ చిత్రం కామెడీతో నిండిన టాలీవుడ్ మొదటి రోడ్ జర్నీ చిత్రంగా చెప్పబడుతుంది. ఈ సినిమా ఆగస్టు 14, 2024న ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా యొక్క శాటిలైట్ రైట్స్ ని ఈటీవీ సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఈ చిత్రం దీవాలి సందర్భంగా అక్టోబర్ 31, 2024 ఈటీవీ ఛానల్ లో మధ్యాహ్నం 12:30 గంటలకి ప్రపంచ టెలివిజన్ ప్రీమియర్‌ను ప్రదర్శించనుంది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. అనురాగ్ పాలుట్ల రచించి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సీనియర్ నటుడు నరేష్ మరియు హాస్యనటుడు రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని, ప్రియదర్శిని, శ్రీలక్ష్మి ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

Latest News
 
'జై హనుమాన్‌' పై అప్డేట్ ని అందించిన ప్రశాంత్ వర్మ Wed, Oct 23, 2024, 04:50 PM
'RC16' షూటింగ్ ప్రారంభం అప్పుడేనా? Wed, Oct 23, 2024, 04:43 PM
రాజమండ్రిలో 'క' ప్రమోషన్స్ Wed, Oct 23, 2024, 04:37 PM
నాగార్జున, బాలకృష్ణతో 'కంగువ' ను ప్రమోట్ చేయనున్న సూర్య Wed, Oct 23, 2024, 04:30 PM
మలైకా ఫిట్‏నెస్ సీక్రెట్.. ఎలాంటి వర్కవుట్స్ ... Wed, Oct 23, 2024, 04:27 PM