by సూర్య | Thu, Jun 13, 2019, 10:48 PM
అరుదైన అభిమానిని కలసిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు ప్రిన్స్ మహేశ్బాబు. లండన్ విల్లి వరల్డ్ క్రికెట్ పోటీలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్న ప్రిన్స్ భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్లో కనిపించి అభిమానులతో సందడి చేసారు. . తాజాగా సూపర్ స్టార్ ఒకప్పుడువెస్టిండీస్ తరపున 47 టెస్టులు, 56 వన్డేలు 228 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడిన వెస్టిండీస్ క్రికెటర్ సర్ ఆండీ రాబర్ట్ ను కలిసిన ఈ సందర్భంగా దిగిన ఫొటోను సామాజిక మీడియాలో షేర్ చేసుకున్నారు ‘లెజెండ్ ఆండీ రాబర్ట్స్తో.. అతి పెద్ద అభిమానిగా మారిపోయిన వేళ...’ అంటూ రాజిన రాతలు ప్రిన్స్ అభిమానుల మనసులు దోచేలా ఉంది.
Latest News