తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం

by సూర్య | Mon, Sep 09, 2024, 11:50 AM

తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత డిల్లీ బాబు మృతి చెందాడు. కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మృతి చెందారు.ఆయన మృతిపై తమిళ సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆయన రాక్షసన్, ఓ మై గాడ్, బ్యాచిలర్ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్‌లను నిర్మించారు. యాక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌లో ఆయన నిర్మించిన మిరల్, మరతకమణి తెలుగులోనూ విడుదల అయ్యాయి.

Latest News
 
పాలక్ స్నేహితురాలితో రహస్యంగా స్మోక్ చేసిన శ్వేతా తివారీ... Thu, Sep 19, 2024, 08:44 PM
బిగ్ బాస్ 8 లోకి హాట్ బ్యూటీ.. ? Thu, Sep 19, 2024, 07:49 PM
'స్వాగ్' మూడవ సింగల్ విడుదలకి తేదీ లాక్ Thu, Sep 19, 2024, 07:30 PM
వాయిదా పడిన 'గొర్రె పురాణం' విడుదల Thu, Sep 19, 2024, 07:24 PM
'సింగం ఎగైన్' లో బాలీవుడ్ సూపర్‌స్టార్ Thu, Sep 19, 2024, 07:19 PM