150M+ స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'పరువు' వెబ్ సిరీస్

by సూర్య | Mon, Jul 08, 2024, 04:42 PM

భారతదేశంలోని ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్‌లలో ZEE5 ఒకటి. ఈ పాపులర్ OTT ప్లాట్ఫారం తాజాగా ప్రకటించిన 'పరువు' వెబ్ సిరీస్ జూన్ 14న విడుదల అయ్యింది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా 150 మిలియన్ల స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని స్ట్రీమింగ్ ప్లాట్ఫారం అధికారికంగా సోషల్ మీడియాలో సరికొత్త వీడియో ని విడుదల చేసి ప్రకటించింది. ఈ సిరీస్‌లో నరేష్ అగస్త్య మరియు నివేదా పేతురాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాలో నాగబాబు కీలక పాత్రలో కనిపించనున్నాడు. సిద్ధార్థ్ నాయుడు ఈ సిరీస్‌కి దర్శకత్వం వహించాడు. సుస్మిత కొణిదెల గోల్డ్‌బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ సిరీస్‌ ని పవన్ సైదినేని సమర్పిస్తున్నారు.

Latest News
 
దేశానికి తొలి ‘మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్’ కిరీటం Sun, Oct 27, 2024, 03:13 PM
AV చూసి ఎమోషనల్ అయిన హీరో శివ కార్తికేయన్ Sun, Oct 27, 2024, 12:55 PM
రాయల్ లుక్ లో రాధికా పండిట్ ! Sun, Oct 27, 2024, 12:09 PM
నాకంటే పెద్దవారితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడానికి నాకు ఎలాంటి ఇబ్బందీ లేదు: ఊర్వశీ రౌతేలా Sat, Oct 26, 2024, 08:58 PM
'బగీరా' టీమ్ తో సుమ స్పెషల్ ఇంటర్వ్యూ Sat, Oct 26, 2024, 08:52 PM