సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'మార్క్ ఆంటోని'

by సూర్య | Thu, May 23, 2024, 03:53 PM

ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో  విశాల్ నటించిన 'మార్క్ ఆంటోని' సినిమా సెప్టెంబర్ 15, 2023న థియేటర్లలో విడుదలఅయ్యింది. ఈ సినిమా తెలుగు వెర్షన్ శాటిలైట్ రైట్స్ ని జీ తెలుగు ఛానల్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ఇటీవలే జీ తెలుగు ఛానెల్‌లో వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ గా ప్రదర్శించబడింది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా ఇటీవలే టెలికాస్ట్‌లో 1.28 టిఆర్పీని నమోదు చేసినట్లు సమాచారం. ఈ చిత్రంలో విశాల్ సరసన రీతూ వర్మ జోడిగా నటిస్తుంది. ఈ చిత్రంలో ఎస్ జె సూర్య, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రానికి మినీ స్టూడియోస్ బ్యానర్‌పై వినోద్ కుమార్ నిర్మిస్తున్నారు.

Latest News
 
త్రిషకు ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా..? Sun, Oct 20, 2024, 02:47 PM
భారత్ లో అత్యంత ధనవంతులైన నటీమణులు వీరే Sun, Oct 20, 2024, 02:42 PM
కిచ్చా సుదీప్ ఇంట్లో తీవ్ర విషాదం Sun, Oct 20, 2024, 02:39 PM
ఫెయిల్యూర్‌ మీట్‌ పెట్టుకున్న 'లవ్‌ రెడ్డి' మూవీ టీమ్‌ Sun, Oct 20, 2024, 01:44 PM
లిఫ్ట్‌లో కాబోయే భార్యతో నాగచైతన్య Sun, Oct 20, 2024, 11:16 AM