'తలైమై సేలగం' తెలుగు ట్రైలర్‌ రిలీజ్

by సూర్య | Thu, May 09, 2024, 06:35 PM

ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ జీ5 'తలైమై సేలగం' అనే రాజకీయ వెబ్ సిరీస్‌ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. రాడాన్ మీడియావర్క్స్ పతాకంపై రాధికా శరతుకుమార్ నిర్మించిన ఈ సిరీస్ కి జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు వసంతబాలన్ దర్శకత్వం వహించారు. మే 17 నుండి తలైమై సేయాలగం స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంటుంది.


తాజాగా మూవీ మేకర్స్ ఈ రోజు తెలుగు ట్రైలర్‌ను లాంచ్ చేశారు. టీ, కాఫీ, లిక్కర్ కంటే కూడా రాజకీయాల మత్తు ఎక్కువ అనే డైలాగ్‌తో ట్రైలర్‌ తెరకెక్కుతోంది. టీజర్ ప్రేక్షకులని భారీగా ఆకట్టుకుంటుంది. రమ్య నంబేసన్, కని కుశ్రుతి, నిరూప్ నందకుమార్, దర్శ గుప్తా మరియు సారా బ్లాక్ ఈ సిరీస్ లో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జిబ్రాన్ ఈ వెబ్ సిరీస్ కి సంగీతం సమకూర్చారు.

Latest News
 
'గుడ్ బ్యాడ్ అగ్లీ' విడుదల ఎప్పుడంటే...! Mon, May 20, 2024, 01:43 PM
'ఆ ఒక్కటి అడక్కు' డిజిటల్ ఎంట్రీపై లేటెస్ట్ బజ్ Mon, May 20, 2024, 01:41 PM
'మిరాయి' నుండి మంచు మనోజ్ ఫస్ట్ లుక్ అవుట్ Mon, May 20, 2024, 01:39 PM
1 సంవత్సరం పూర్తి చేసుకున్న 'బిచ్చగాడు 2' Mon, May 20, 2024, 01:37 PM
'ఇండియన్ 2' ఫస్ట్ సింగల్ విడుదలకి తేదీ లాక్ Mon, May 20, 2024, 01:35 PM