డిజిటల్ విడుదల తేదీని లాక్ చేసిన 'తలైమై సేయలగం'

by సూర్య | Mon, May 06, 2024, 03:52 PM

ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫారం జీ5 ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తమిళ వెబ్ సిరీస్ 'తలైమై సేయాలగం' టీజర్‌ను విడుదల చేసింది. జాతీయ అవార్డు-విజేత దర్శకుడు వసంతబాలన్ దర్శకత్వం వహించిన ఈ గ్రిప్పింగ్ పొలిటికల్ థ్రిల్లర్ ని రాడాన్ మీడియావర్క్స్‌కి చెందిన రాధికా శరత్‌కుమార్ నిర్మించారు.


ఈ వెబ్ సిరీస్ లో కిషోర్, శ్రియా రెడ్డి, ఆదిత్య మీనన్, భరత్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సిరీస్ మే 17 నుండి స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంటుంది. రమ్య నంబేసన్, కని కుశ్రుతి, నిరూప్ నందకుమార్, దర్శ గుప్తా మరియు సారా బ్లాక్ ఈ సిరీస్ లో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జిబ్రాన్ ఈ వెబ్ సిరీస్ కి సంగీతం సమకూర్చారు.

Latest News
 
'టర్బో' ఫ్రెంచ్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Sat, May 18, 2024, 06:20 PM
'హౌస్‌ఫుల్ 5' లో బాలకృష్ణ విలన్‌ Sat, May 18, 2024, 06:18 PM
దర్శకుడిగా మారిన ప్రముఖ కొరియోగ్రాఫర్ Sat, May 18, 2024, 06:16 PM
తన రెమ్యూనరేషన్ ని భారీగా పెంచేసిన సిద్ధు జొన్నలగడ్డ Sat, May 18, 2024, 06:10 PM
బుక్ మై షోలో "OG" క్రేజ్ Sat, May 18, 2024, 06:09 PM