'కోటబొమ్మాళి పిఎస్' స్మాల్ స్క్రీన్ ఎంట్రీ ఎప్పుడంటే..!

by సూర్య | Thu, May 02, 2024, 04:25 PM

తేజ మార్ని దర్శకత్వంలో శ్రీకాంత్, శివాని రాజశేఖర్ మరియు రాహుల్ విజయ్ ప్రధాన పాత్రలు పోషించిన 'కోటబొమ్మాళి పిఎస్' చిత్రం యొక్క శాటిలైట్ హక్కులను స్టార్ మా ఛానల్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా మే 5, 2024న సాయంత్రం 6 గంటలకి వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ గా రానున్నట్లు సమాచారం.

ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్, మురళీ శర్మ, విష్ణు ఓయ్, తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. GA2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రానికి రంజిన్ రాజ్ సంగీతం అందించారు.

Latest News
 
'రామంరాఘవం' లో నాయుడన్న పాత్రలో సునీల్ Thu, May 16, 2024, 07:48 PM
తెలుగు రాష్ట్రాలలో 'రాజు యాదవ్' ని విడుదల చేస్తున్న స్టార్ ప్రొడ్యూసర్ Thu, May 16, 2024, 07:47 PM
దృశ్యం దర్శకుడు జీతూ జోసెఫ్‌తో ఫహద్ ఫాసిల్ కొత్త చిత్రం Thu, May 16, 2024, 07:44 PM
'బాక్' డిజిటల్ ఎంట్రీ అప్పుడేనా? Thu, May 16, 2024, 07:43 PM
ఆఫీసియల్ : ఆడియో పార్టనర్ ని లాక్ చేసిన 'కల్కి 2898AD' Thu, May 16, 2024, 07:41 PM