ఓవర్సీస్ పార్టనర్ ని లాక్ చేసిన 'ప్రసన్నవదనం'

by సూర్య | Mon, Apr 29, 2024, 05:18 PM

అర్జున్ YK దర్శకత్వంలో టాలీవుడ్ హీరో సుహాస్ తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'ప్రసన్నవదనం' అనే టైటిల్ ని లాక్ చేసారు. మే 3, 2024న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో పాయల్ రాధాకృష్ణ మరియు రాశి సింగ్ మహిళా కథానాయికలుగా నటించారు. ఈ ప్రాజెక్ట్‌కు విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నారు.


తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ ని ది విలేజ్‌ గ్రూప్ సొంతం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. నందు, వైవా హర్ష, చెముడు, నితిన్ ప్రసన్న, సాయి శ్వేత మరియు కుశాలిని ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. లిటిల్ థాట్స్ సినిమాస్ బ్యానర్‌పై మణికంఠ జెఎస్ మరియు ప్రసాద్ రెడ్డి టిఆర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Latest News
 
'ఇండియన్ 2' విడుదల అప్పుడేనా? Wed, May 15, 2024, 06:52 PM
యూట్యూబ్ ట్రెండింగ్ లో 'డబుల్ ఇస్మార్ట్' టీజర్ Wed, May 15, 2024, 06:50 PM
'హరోమ్ హర' ఓవర్సీస్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Wed, May 15, 2024, 06:42 PM
'రత్నం' డిజిటల్ ఎంట్రీ గురించిన లేటెస్ట్ అప్డేట్ Wed, May 15, 2024, 06:39 PM
'గుడ్ బ్యాడ్ అగ్లీ' తొలి షెడ్యూల్ జరిగేది ఎప్పటివరకంటే...! Wed, May 15, 2024, 06:11 PM