2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 'ఆచార్య'

by సూర్య | Mon, Apr 29, 2024, 02:28 PM

కొరటాల శివ దర్శకత్వంలో టాలీవుడ్ మెగా స్టార్ నటించిన 'ఆచార్య' ఏప్రిల్ 2022లో థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా విడుదలయ్యి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు.


ఈ చిత్రంలో రామ్ చరణ్ అతిధి పాత్రలో నటించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ మరియు మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించిన ఈ బిగ్గీలో పూజా హెగ్డే, సోనూ సూద్, జిషు సేన్‌గుప్తా, వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.

Latest News
 
100M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'టైగర్ నాగేశ్వరరావు' హిందీ వెర్షన్ Tue, May 14, 2024, 04:32 PM
'డబుల్ ఇస్మార్ట్' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Tue, May 14, 2024, 04:30 PM
'ఆ ఒక్కటి అడక్కు' నార్త్ అమెరికా లేటెస్ట్ గ్రాస్ ఎంతంటే...! Tue, May 14, 2024, 04:28 PM
'కుబేర' లో నాగార్జున పాత్రపై లేటెస్ట్ బజ్ Tue, May 14, 2024, 04:27 PM
బజ్ - బాలీవుడ్ స్టార్ హీరోతో జతకట్టనున్న వంశీ పైడిపల్లి Tue, May 14, 2024, 04:24 PM