ప్రకాష్ రాజ్ కీలక వ్యాఖ్యలు

by సూర్య | Tue, Apr 23, 2024, 03:16 PM

కేరళ‌లోని తిరువ‌నంత‌పురం లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ అభ్య‌ర్థి శ‌శి థరూర్ మ‌ళ్లీ గెల‌వ‌బోతున్నార‌ని క‌న్న‌డ నటుడు ప్ర‌కాశ్ రాజ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. శ‌శి థ‌రూర్ మ‌రోసారి గెలిచి.. లోక్‌స‌భ‌కు వెళ్తార‌ని పేర్కొన్నారు. శశి థ‌రూర్‌కు అండ‌గా నిల‌బ‌డ‌డానికే తిరువ‌నంత‌పురం వ‌చ్చాను అని ప్ర‌కాశ్ రాజ్ స్ప‌ష్టం చేశారు. ఆయ‌న త‌న‌కు స్నేహితుడు అని, గ‌త ద‌శాబ్ద కాలం నుంచి ఆయ‌న నుంచి ఎంతో నేర్చుకున్నాన‌ని తెలిపారు.

Latest News
 
'దేవకీ నందన వాసుదేవ' ఫస్ట్ సింగల్ అవుట్ Fri, May 03, 2024, 08:55 PM
బుక్ మై షో ట్రేండింగ్ లో 'ఆ ఒక్కటి అడక్కు' Fri, May 03, 2024, 08:53 PM
'కన్నప్ప' షూటింగ్ ని పూర్తి చేసుకున్న అక్షయ్ కుమార్ Fri, May 03, 2024, 08:51 PM
'ఇండియన్ 2' ఆడియో లాంచ్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో Fri, May 03, 2024, 08:49 PM
'ఓ మంచి ఘోస్ట్' నుండి కాన్సెప్ట్ పోస్టర్ మరియు గ్లింప్స్ విడుదల Fri, May 03, 2024, 06:26 PM