డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'మై డియర్ దొంగ'

by సూర్య | Fri, Apr 19, 2024, 02:35 PM

టాలీవుడ్ హాస్యనటుడు అభినవ్ గోమతం నటించిన 'మై డియర్ దొంగ' డైరెక్ట్ గా ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫారం ఆహాలో ఏప్రిల్ 19న విడుదల అయ్యింది. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో అభినవ్ గోమతం సరసన షాలిని కొండేపూడి నటించింది. ఈ రొమ్‌కామ్‌ చిత్రానికి ర‌చ‌యిత కూడా షాలిని కొండేపూడి.


ఈ సినిమాలో దివ్య శ్రీపాద కీలక పాత్రలో కనిపించనుంది. బి.ఎస్. సర్వజ్ఞ కుమార్ మై డియర్ దొంగకి దర్శకత్వం వహించగా, మహేశ్వర్ రెడ్డి గోజాల నిర్మించారు. ఈ ప్రాజెక్ట్ ని అన్నపూర్ణ స్టూడియోస్ మరియు క్యామ్ ఎంటర్‌టైన్‌మెంట్ కలిసి నిర్మిస్తున్నారు.

Latest News
 
ఈ సినిమా నాకు మర్చిపోలేని అనుభూతిని ఇచ్చింది : యాక్టర్ నిఖిల్ Thu, May 02, 2024, 11:26 AM
ప్రముఖ గాయని కన్నుమూత Thu, May 02, 2024, 10:25 AM
'ప్రసన్నవదనం' లో ఆధ్య గా పాయల్ రాధా కృష్ణ Wed, May 01, 2024, 09:18 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'ది వారియర్' Wed, May 01, 2024, 09:18 PM
ప్రీపోన్ అయ్యిన మమ్ముట్టి 'టర్బో' Wed, May 01, 2024, 09:14 PM