125 కోట్ల గ్రాస్ మార్క్ ని చేరుకున్న 'టిల్లు స్క్వేర్'

by సూర్య | Tue, Apr 16, 2024, 05:41 PM

టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం 'టిల్లు స్క్వేర్' భారీ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సినిమా ఎలైట్ 100 కోట్ల క్లబ్‌లో చేరింది. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. ప్రొడక్షన్ హౌస్ నుండి వచ్చిన తాజా అప్‌డేట్ ప్రకారం, ఈ చిత్రం వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద 125 కోట్ల గ్రాస్ మార్క్ సాధించింది.


ఈ చిత్రంలో నేహా శెట్టి, ప్రిన్స్ సిసిల్, మురళీధర్ గౌడ్, ప్రణీత్ రెడ్డి కల్లెం మరియు ఇతర నటీనటులు కీలక పాత్రలలో నటించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. రామ్ మిరియాల, భీమ్స్ సిసిరోలియో, మరియు అచ్చు రాజమణి ఈ చిత్రానికి సంగీతం అందించారు.

Latest News
 
ఆరు రోజులలో బ్రేక్ ఈవెన్ ని చేరుకున్న 'కృష్ణమ్మ' Thu, May 16, 2024, 04:23 PM
జీ టీవీ తెలుగులో సాలిడ్ టివిఆర్ ని నమోదు చేసిన 'హనుమాన్' Thu, May 16, 2024, 04:21 PM
పోటెల్ : బుజ్జిమేక పాటకి తన గాత్రాన్ని అందించిన నేషనల్ అవార్డు విన్నర్ Thu, May 16, 2024, 04:19 PM
వాయిదా పడిన 'రాజు యాదవ్' Thu, May 16, 2024, 04:17 PM
'నింద' టీజర్ అవుట్ Thu, May 16, 2024, 04:16 PM