కమల్ హాసన్ కీలక నిర్ణయం

by సూర్య | Wed, Jan 25, 2023, 09:03 PM

సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడు ఈరోడ్ ఈస్ట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. కాంగ్రెస్ అభ్యర్థి తరపున ప్రచారం చేస్తానని కమల్ ప్రకటించారు. భవిష్యత్తులో కాంగ్రెస్ తో పొత్తుపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. కాగా, కమల్ ఇటీవల భారత్ జోడో యాత్రలో రాహుల్‌తో కలిసి నడిచిన సంగతి తెలిసిందే.

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM