సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన సినీ నటులు నరేశ్‌, పవిత్రా లోకేశ్‌

by సూర్య | Sat, Nov 26, 2022, 09:01 PM

సోషల్ మీడియాలో తమపై వస్తున్న వార్తలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సినీ నటులు పవిత్ర లోకేష్, నరేష్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తమ ఫోటోలు మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్నారని కొన్ని వెబ్‌సైట్లు, యూట్యూబ్ ఛానెల్స్‌పై  ఫిర్యాదు చేశారు. తమపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Latest News
 
పవన్ ఫ్యాన్స్ పై రేణు దేశాయ్ ఫైర్ Sun, May 19, 2024, 09:25 AM
10 వేల మందితో 'కంగువా' వార్ సీన్ షూట్ Sun, May 19, 2024, 09:24 AM
'టర్బో' ఫ్రెంచ్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Sat, May 18, 2024, 06:20 PM
'హౌస్‌ఫుల్ 5' లో బాలకృష్ణ విలన్‌ Sat, May 18, 2024, 06:18 PM
దర్శకుడిగా మారిన ప్రముఖ కొరియోగ్రాఫర్ Sat, May 18, 2024, 06:16 PM