by సూర్య | Sat, Nov 26, 2022, 09:01 PM
సోషల్ మీడియాలో తమపై వస్తున్న వార్తలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సినీ నటులు పవిత్ర లోకేష్, నరేష్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తమ ఫోటోలు మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్నారని కొన్ని వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానెల్స్పై ఫిర్యాదు చేశారు. తమపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Latest News