రామ్ చరణ్ - మోహన్ రాజా కాంబోలో ధ్రువ 2 రాబోతోందా..??

by సూర్య | Tue, Oct 04, 2022, 06:50 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - క్రియేటివ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబోలో వచ్చిన "ధ్రువ" సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.


లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుందని తెలుస్తుంది. విశేషమేంటంటే, గాడ్ ఫాదర్ డైరెక్టర్ మోహన్ రాజా ధ్రువ 2 ని డైరెక్ట్ చెయ్యబోతున్నారు. ఈ విషయాన్ని గాడ్ ఫాదర్ నిర్మాత NV ప్రసాద్ అధికారికంగా తెలిపారు.


తమిళంలో మోహన్ రాజా డైరెక్ట్ చేసిన సూపర్ హిట్ మూవీ "తని ఒరువన్" తెలుగులో ధ్రువ గా రీమేక్ ఐన విషయం తెలిసిందే.

Latest News
 
సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న 'మత్తు వదలారా 2' Sat, Sep 07, 2024, 09:56 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'విశ్వం' టీజర్ Sat, Sep 07, 2024, 09:54 PM
'మెయ్యళగన్' టీజర్ రిలీజ్ Sat, Sep 07, 2024, 09:49 PM
"ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్" ట్రైలర్ అవుట్ Sat, Sep 07, 2024, 09:43 PM
స్వాగ్ : 1M+మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్న గువ్వా గూటి సాంగ్ Sat, Sep 07, 2024, 09:41 PM