రామ్ చరణ్ - మోహన్ రాజా కాంబోలో ధ్రువ 2 రాబోతోందా..??

by సూర్య | Tue, Oct 04, 2022, 06:50 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - క్రియేటివ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబోలో వచ్చిన "ధ్రువ" సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.


లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుందని తెలుస్తుంది. విశేషమేంటంటే, గాడ్ ఫాదర్ డైరెక్టర్ మోహన్ రాజా ధ్రువ 2 ని డైరెక్ట్ చెయ్యబోతున్నారు. ఈ విషయాన్ని గాడ్ ఫాదర్ నిర్మాత NV ప్రసాద్ అధికారికంగా తెలిపారు.


తమిళంలో మోహన్ రాజా డైరెక్ట్ చేసిన సూపర్ హిట్ మూవీ "తని ఒరువన్" తెలుగులో ధ్రువ గా రీమేక్ ఐన విషయం తెలిసిందే.

Latest News
 
'వీరాంజనేయులు విహార యాత్ర' టీజర్ అవుట్ Fri, Jul 26, 2024, 08:34 PM
యువ దర్శకుడితో లారెన్స్ రాఘవేంద్ర స్ట్రెయిట్ తెలుగు సినిమా? Fri, Jul 26, 2024, 08:27 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'దసరా' Fri, Jul 26, 2024, 08:25 PM
తన పేరు మార్చుకున్న యంగ్ హీరో ఆకాష్ పూరి Fri, Jul 26, 2024, 08:20 PM
బిగ్ బాస్ 8 షోలో ప్రముఖ యాంకర్ Fri, Jul 26, 2024, 08:18 PM