గుంటూరు జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం...నలుగురు విద్యార్థులు మృతి

by సూర్య | Mon, Aug 15, 2022, 10:18 PM

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులు మృతి చెందారు. విద్యార్థులు ఆటోలో విజయవాడ నుంచి చిలకలూరిపేట వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.గౌతంరెడ్డి (విజయవాడ), చైతన్య పవన్ (కాకినాడ), సౌమిక (విశాఖ) అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారు. వీరంతా ఆర్కిటెక్చర్ విద్యార్థులని పోలీసులు తెలిపారు.  

Latest News

 
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపింది నేనే Fri, Apr 26, 2024, 06:46 PM
ఆలోచించి ఓటు వెయ్యండి Fri, Apr 26, 2024, 06:46 PM
సీఎం జగన్ పై మండిపడ్డ వర్ల రామయ్య Fri, Apr 26, 2024, 06:45 PM
ఒకే పేరుతో పలు నామినేషన్లు Fri, Apr 26, 2024, 06:45 PM
రాష్ట్రానికి కూటమి ఎంతో అవసరం Fri, Apr 26, 2024, 06:44 PM