స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడి వివాహానికి సీఎం హాజరు

by సూర్య | Sat, Aug 06, 2022, 07:39 PM

ఓ వివాహ వేడుకలో పాల్గొనే నిమిత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లాకు వెళ్లారు. ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం కుమారుడు వెంకట శ్రీరామ చిరంజీవి నాగ్ వివాహం మాధురితో శ‌నివారం ఘ‌నంగా జ‌రిగింది. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలోని గవర్నమెంట్‌ జూనియర్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌లో జరిగిన వివాహవేడుకకు ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న నూత‌న వ‌ధూవరుల‌ను ఆశీర్వ‌దించారు. అనంత‌రం ఆయ‌న విశాఖ బ‌య‌లుదేరి వెళ్లారు. విశాఖ నుంచే జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లుదేర‌నున్నారు. రెండు రోజుల పాటు జ‌గ‌న్ ఢిల్లీలోనే ప‌ర్య‌టించ‌నున్న సంగ‌తి తెలిసిందే.

Latest News

 
తిరుమలలో ప్రత్యేక ఉత్సవాలు.. మూడు రోజులు ఆ సేవలు రద్దు Tue, May 07, 2024, 10:53 PM
రంగంపేట చెక్‌పోస్ట్‌ దగ్గర రూ.2.71 కోట్లు సీజ్.. ఆ ఒక్క పేపర్ ఇవ్వగానే డబ్బులు విడుదల Tue, May 07, 2024, 10:14 PM
తిరుమలలో ఒక్కరోజు అన్నదానానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? Tue, May 07, 2024, 10:09 PM
విజయవాడవాసులకు అలర్ట్.. ఆ ప్రాంతం రెడ్ జోన్.. ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు ఇలా Tue, May 07, 2024, 10:04 PM
వైఎస్ షర్మిలపై కేసు నమోదు.. ఆ వ్యాఖ్యలతో చిక్కులు Tue, May 07, 2024, 09:59 PM