by సూర్య | Sat, Aug 06, 2022, 02:49 PM
పుదుచ్చేరిలో కరోనా విలతాండవం చేస్తుంది. గత కొన్ని రోజులుగా పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. కోరిమేడులోని పోలీస్ ట్రైనింగ్ కేంద్రంలో పోలీసులకు వైద్య పరీక్షలు చేయగా, 113 మందికి కరోనా సోకినట్టు తేలింది. దీంతో వారిని ఐసోలేషన్కు తరలించి, స్కూల్ను తాత్కాలికంగా మూసివేశారు. కరోనా విజృంభిస్తుండడంతో ప్రత్యేక వైద్య బృందాలు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నాయి.
Latest News