పంజాబ్ గవర్నర్ బన్వారీ లాల్ పురోహిత్‌కు కోవిడ్ పాజిటివ్

by సూర్య | Fri, Aug 05, 2022, 10:44 PM

పంజాబ్ గవర్నర్ బన్వారీ లాల్ పురోహిత్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది.తన అధికారిక నివాసంలో కోలుకుంటున్నాడు అని తెలిపారు. తనతో పరిచయం ఉన్న వారందరినీ ఐసోలేట్ చేసి తమను తాము పరీక్షించుకోవాలని అభ్యర్థించారు' అని తెలిపారు.కోవిడ్ -19 అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను  పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రజలను కోరారు. 


 


 

Latest News

 
ఏపీ ఎన్నికల్లో ఈ జిల్లాలో గెలిచే పార్టీదే అధికారం.. 16 స్థానాల బరిలో ఎవరెవరు Wed, May 08, 2024, 07:49 PM
చంద్రబాబు సొంత జిల్లాలో ఏ పార్టీ సత్తా ఎంత.. పోటీలో ఎవరెవరు, ఈసారైనా వాళ్లకు కలిసొస్తుందా! Wed, May 08, 2024, 07:43 PM
వైఎస్ భారతి, అవినాష్ రెడ్డిపై షర్మిల సంచలన వ్యాఖ్యలు Wed, May 08, 2024, 07:37 PM
అప్పుడు వెన్నుపోటు పొడిచి.. ఇప్పుడెలా అడుగుతావ్? పోసాని కృష్ణమురళి Wed, May 08, 2024, 07:34 PM
ఏబీ వెంకటేశ్వరరావుకు ఊరట.. సస్పెన్షన్ ఎత్తివేసిన క్యాట్ Wed, May 08, 2024, 07:30 PM