సీఎం జగన్ ఢిల్లీ పర్యటన రద్దు.....రేపు యథాతథంగా ఏపీ కేబినెట్ సమావేశం

by సూర్య | Thu, Jun 23, 2022, 10:58 PM

శుక్రవారం ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం యథాతథంగా జరగనుంది.ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన రద్దు అయ్యింది.సీఎం ఢిల్లీ వెళ్తారని అధికార వర్గాలు వెల్లడించింది. సీఎస్ కార్యాలయం తన మంత్రివర్గ సహచరులకు కూడా సమాచారం పంపింది, కానీ ఆ తరువాత నిర్ణయం మార్చుకున్నారు. దీంతో రేపు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం యథాతథంగా జరగనుంది.

Latest News

 
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM
మేనిఫెస్టో చిన్నది.. ఇంపాక్ట్ పెద్దది.. ట్రెండ్ సెట్ చేసిన వైఎస్సార్సీపీ Fri, Apr 26, 2024, 08:24 PM