ఏపీ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్..
by సూర్య |
Thu, Jun 23, 2022, 09:59 AM
ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. జులై 1 నుంచి జీతాలు పెంచనున్నట్లు తెలిపింది. ప్రభుత్వ పేస్కేల్ ప్రకారంగా వారికి జీతాలు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. విజయవాడలో పనిచేసేవారికి హెఆర్ఏ అమలు కానుంది. దీంతో వారికి అదనపు జీతాలు కూడా ఇవ్వనున్నట్లు తెలిపింది.
Latest News