ఏపీ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్..

by సూర్య | Thu, Jun 23, 2022, 09:59 AM

ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. జులై 1 నుంచి జీతాలు పెంచనున్నట్లు తెలిపింది. ప్రభుత్వ పేస్కేల్ ప్రకారంగా వారికి జీతాలు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. విజయవాడలో పనిచేసేవారికి హెఆర్ఏ అమలు కానుంది. దీంతో వారికి అదనపు జీతాలు కూడా ఇవ్వనున్నట్లు తెలిపింది.

Latest News

 
ఇటుకల బట్టీలో అనుమానం.. వెళ్లి ఓ గది తలుపులు తీసిన పోలీసులు షాక్ Sun, May 05, 2024, 08:49 PM
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలింగ్‌కు ముందే ఒక రోజు సెలవు, ఆదేశాలు వచ్చేశాయి Sun, May 05, 2024, 08:45 PM
తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్‌లలో ఆగుతాయి Sun, May 05, 2024, 08:42 PM
ఏపీలో మరో ఇద్దరు డీఎస్పీలపై ఎన్నికల సంఘం బదిలీ వేటు Sun, May 05, 2024, 08:34 PM
సీఎం జగన్‌కు మూడో లేఖ రాసిన షర్మిల.. తొమ్మిది ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ Sun, May 05, 2024, 08:29 PM