జూన్ 24న నామినేషన్ వేయనున్న ద్రౌపది ముర్ము
by సూర్య |
Thu, Jun 23, 2022, 07:44 AM
రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేయనున్న ద్రౌపది ముర్ము జూన్ 24న నామినేషన్ దాఖలు చేయనున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఆమె గెలిస్తే దేశంలో అత్యున్నత రాజ్యాంగబద్ధ పదవికి ఎంపికైన తొలి ఆదివాసీ మహిళగా ఆమె చరిత్ర సృష్టించనున్నారు. ప్రతిభాపాటిల్ తర్వాత రాష్ట్రపతి పదవి చేపట్టిన రెండో మహిళగా నిలవనున్నారు.
Latest News