ఐపీఎల్ 2022: నేడు పంజాబ్ తో హైదరాబాద్ ఢీ

by సూర్య | Sun, May 22, 2022, 09:07 AM

ఐపీఎల్ 15వ సీజన్ లో భాగంగా ఆదివారం పంజాబ్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటల నుంచి ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. ఈ రెండు జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. దీంతో ఇరు జట్లు విజయంతో ఈ టోర్నీని ముగించాలనే పట్టుదలతో ఆడనున్నాయి.

Latest News

 
ప్రసన్న వెంకటేశ్వరుడు బ్రహ్మోత్సవాలు జయప్రదం చేయాలని పిలుపు Fri, May 17, 2024, 04:37 PM
గొడవలు పడకుండా సమన్వయం పాటించండి: శెట్టిపల్లి రఘురాంరెడ్డి Fri, May 17, 2024, 03:29 PM
ఆధ్యాత్మిక కేంద్రంలోతీరని డ్రైనేజీ సమస్యలు Fri, May 17, 2024, 02:56 PM
ఉప్పర సగర విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు Fri, May 17, 2024, 02:55 PM
గుర్తుతెలియని వ్యక్తి మృతి Fri, May 17, 2024, 02:49 PM