300 లీటర్ల బెల్లపు పులుపు ధ్వసం

by సూర్య | Sat, May 21, 2022, 03:39 PM

అనకాపల్లి జిల్లా, కోటవురట్ల మండలం బి. కే పల్లి గ్రామ శివారు ప్రాంతములో శనివారం పోలీసులు నాటు సారా తయారీ స్థావరాముపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సారా తయారీకి సిద్ధముగా వున్నా 300 లీటర్ల బెల్లపు పులుపును శనివారం పోలీసులు ధ్వసం చేశారు.


ఈ సందర్బంగా కోటవురట్ల ఎసై నారాయణరావు మాట్లాడుతూ ముందుగా అందిన సమాచారం మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ఎక్కడైనా అక్రమ నాటుసారా విక్రహిస్తున్నట్లు తెలిస్తే మాకు ఇంటిమేషన్ ఇవ్వాలన్నారు. ఇకపైన నాటు సారా తయారీ చేసిన అమ్మినట్లు తెలిసిన వారిపై చట్టరీత్యా చార్యలు తీసుకుంటామని హేచ్చరించారు. సిబ్బంది కానిస్టేబుల్ అప్పలరాజు పాల్గొన్నారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM