ఐపీఎల్ : సన్‌రైజర్స్ కి 178 పరుగుల టార్గెట్ ఇచ్చిన కోల్‌కతా

by సూర్య | Sat, May 14, 2022, 09:54 PM

ఐపీఎల్-2022 ప్లే ఆఫ్‌ రేసులో స్థానం గల్లంతు అవనున్న తరుణంలో క్లిష్ట పరిస్థితుల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ రాణించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో శనివారం జరిగిన పోరులో ప్రత్యర్థి ముందు మోస్తరు లక్ష్యాన్ని ఉంచింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. కోల్‌కతా జట్టులో ఆండ్రూ రస్సెల్ రఫ్ఫాడించాడు. 28 బంతుల్లో 3 ఫోర్లు 4 సిక్సులతో 49 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. శామ్ బిల్లింగ్స్ (34), ఆజింక్య రహానే (28), నితీష్ రాణా (26) పరుగులతో రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ 3 వికెట్లతో రాణించాడు. భువనేశ్వర్, మార్కో జాన్సన్, నటరాజన్ ఒక్కో వికెట్‌తో రాణించారు.

Latest News

 
పవన్‌పై ముద్రగడ ఫైర్ Mon, May 06, 2024, 12:26 PM
ఏలూరులో టెన్షన్.. టెన్షన్.. Mon, May 06, 2024, 12:16 PM
కైకలూరు పట్టణంలో వైఎస్ఆర్ సీపీకి కోలుకోలేని దెబ్బ Mon, May 06, 2024, 11:38 AM
కాంగ్రెస్ ను గెలిపించండి: వైయస్ సునీత Mon, May 06, 2024, 11:36 AM
రాష్ట్రానికి మళ్లీ చంద్రబాబే సీఎం: మాజీ సీఎం Mon, May 06, 2024, 10:43 AM