భద్రాద్రి రామయ్యకు స్వర్ణ తులసి పూజలు

by సూర్య | Sat, May 14, 2022, 04:53 PM

భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారికి శనివారం స్వర్ణ తులసి పూజలు అర్చకులు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. మూలమూర్తులకు సుప్రభాతసేవ, ఆరాధన, సేవాకాలం తదితర పూజా కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. అనంతరం గోదావరి తీర్థ జలాలతో మూల వరులకు అభిషేకం, తిరుమంజనం జరిపించారు. నిత్యకళ్యాణమూర్తులను మేళతాళాలతో ఆలయం నుంచి బేడ మండపానికి తీసుకొచ్చి ఘనంగా సీతారాములకు నిత్యకళ్యాణం నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఆలయ అర్చకులు, అధికారులు, ఉద్యోగులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Latest News

 
భూ పట్టా చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : సజ్జల Sat, May 04, 2024, 11:24 PM
ఏపీ రెయిన్ అలెర్ట్ Sat, May 04, 2024, 10:07 PM
ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి : పవన్ కళ్యాణ్ Sat, May 04, 2024, 09:26 PM
కొడుకు నామినేషన్‌లో బ్రిజ్ భూషణ్ హంగామా,,,,వేలాది అనుచరులు.. 700 కార్లు.. గాల్లోకి కాల్పులు Sat, May 04, 2024, 09:15 PM
సింహాచలం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్.. చందనం, ప్రసాదం పోస్టల్‌లో పొందండిలా Sat, May 04, 2024, 08:56 PM