ఏపీపీఎస్సీ పరీక్షలకు ఏర్పాట్లు సిద్ధం

by సూర్య | Sat, May 14, 2022, 12:11 PM

ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నేడు, రేపు నిర్వహించబోయే అసిస్టెంట్ ఇంజినీర్ రాత పరీక్షలకు పూర్తి ఏర్పాట్లతో కేంద్రాలను సిద్ధం చేసినట్లుగా అధికారి తిరుపతిరావు వెల్లడించారు. సరూర్ నగర్, ఇబ్రహీంపట్నం, హయత్ నగర్ మండలాల పరిధిలో దాదాపు ఏడు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. మాల్ ప్రాక్టీసింగ్, మాస్ కాపీయింగ్ చర్యలకు పాల్పడితే కఠిన చర్య లు తీసుకుంటామని హెచ్చరించారు.

Latest News

 
దువ్వూరు మండలంలో పలువురు వైసీపీలో చేరిక Fri, May 03, 2024, 03:20 PM
కారు బైక్ ఢీ వ్యక్తి మృతి Fri, May 03, 2024, 03:18 PM
షర్మిల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు Fri, May 03, 2024, 02:50 PM
మోసపూరిత మాటలు నమ్మవద్దు: ఎమ్మెల్యే అభ్యర్థి వెనిగండ్ల రాము Fri, May 03, 2024, 02:46 PM
విద్యుత్ నియంత్రికలో మంటలు.. రూ. 8 లక్షల నష్టం Fri, May 03, 2024, 02:45 PM