by సూర్య | Fri, May 13, 2022, 11:56 PM
ఐపీఎల్ 15వ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. 209 పరుగులు లక్ష్యంతో బరిలో దిగిన బెంగళూరు 155 పరుగులు చేసింది. బెంగళూరు బ్యాట్స్మెన్లలో గ్లెన్ మ్యాక్స్వెల్ 35 పరుగులు, రజత్ పటీదార్ 26 పరుగులు , విరాట్ కోహ్లీ 20 పరుగులు చేసారు. డుప్లెసిస్10 పరుగులు , లామ్రోర్ 6, దినేశ్ కార్తిక్ 11 పరుగులు, షాహ్బాజ్ 9, హర్షల్ పటేల్ 11 పరుగులు చేశారు.పంజాబ్ బౌలర్లలో రబడ 3, రాహుల్ చాహర్ 2, రిషి ధావన్ 2.. బ్రార్, అర్ష్దీప్ సింగ్ చెరో వికెట్ తీశారు.
Latest News