ఐపీఎల్ 2022 సీజన్ లో ఘన విజయం సాధించిన పంజాబ్

by సూర్య | Fri, May 13, 2022, 11:56 PM

ఐపీఎల్ 15వ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. 209 పరుగులు లక్ష్యంతో బరిలో దిగిన బెంగళూరు 155 పరుగులు చేసింది. బెంగళూరు బ్యాట్స్‌మెన్లలో గ్లెన్ మ్యాక్స్‌వెల్ 35 పరుగులు, రజత్ పటీదార్ 26 పరుగులు , విరాట్ కోహ్లీ 20 పరుగులు చేసారు. డుప్లెసిస్‌10 పరుగులు , లామ్రోర్ 6, దినేశ్‌ కార్తిక్ 11 పరుగులు, షాహ్‌బాజ్‌ 9, హర్షల్‌ పటేల్ 11 పరుగులు చేశారు.పంజాబ్ బౌలర్లలో రబడ 3, రాహుల్ చాహర్ 2, రిషి ధావన్ 2.. బ్రార్, అర్ష్‌దీప్ సింగ్ చెరో వికెట్ తీశారు.

Latest News

 
ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి అలర్ట్.. అకౌంట్‌లో డబ్బు జమ కాలేదా Fri, May 03, 2024, 10:49 PM
బీసీవై పార్టీ అధినేత రామచంద్రయాదవ్‌కు ఏపీ హైకోర్టులో ఊరట.. ఇంతలోనే మరో ట్విస్ట్ Fri, May 03, 2024, 10:47 PM
మద్దెలచెరువు సూరి హత్య కేసులో సంచలనం.. భాను కిరణ్‌కు యావజ్జీవ శిక్ష Fri, May 03, 2024, 10:41 PM
ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిలకు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ Fri, May 03, 2024, 10:36 PM
ఏపీవాసులకు గుడ్ న్యూస్.. డీబీటీ చెల్లింపుల కోసం ఈసీకి ప్రభుత్వం లేఖ Fri, May 03, 2024, 10:32 PM