మొదటి వన్డే.. భారత్ ముందు భారీ టార్గెట్ పెట్టిన సఫారీలు

by సూర్య | Wed, Jan 19, 2022, 07:38 PM

భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. బవుమా (110, 143 బంతుల్లో 8 ఫోర్లు), దుస్సేన్ (129, 96, 9 ఫోర్లు, 4 సిక్సర్లు, నాటౌట్) రాణించడంతో సఫారీల స్కోరు బోర్డు దూసుకుపోయింది.  దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్లలో డికాక్ (27), మలాన్ (6), మార్క్ రామ్ (4), మిల్లర్ (2) రాణించారు. ఎక్స్‌ట్రాల రూపంలో 18 పరుగులు వచ్చాయి. భారత బౌలర్లలో బుమ్రా 2 వికెట్లు తీయగా, అశ్విన్ ఒక వికెట్ తీసుకున్నాడు. మార్క్ రామ్ రనౌట్ అయ్యాడు. దుస్సేన్, మిల్లర్ నాటౌట్‌గా నిలిచారు. 297 పరుగుల విజయలక్ష్యంతో టీమిండియా మరికొద్దిసేపట్లో బ్యాటింగ్ ప్రారంభించనుంది.

Latest News

 
ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి అలర్ట్.. అకౌంట్‌లో డబ్బు జమ కాలేదా Fri, May 03, 2024, 10:49 PM
బీసీవై పార్టీ అధినేత రామచంద్రయాదవ్‌కు ఏపీ హైకోర్టులో ఊరట.. ఇంతలోనే మరో ట్విస్ట్ Fri, May 03, 2024, 10:47 PM
మద్దెలచెరువు సూరి హత్య కేసులో సంచలనం.. భాను కిరణ్‌కు యావజ్జీవ శిక్ష Fri, May 03, 2024, 10:41 PM
ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిలకు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ Fri, May 03, 2024, 10:36 PM
ఏపీవాసులకు గుడ్ న్యూస్.. డీబీటీ చెల్లింపుల కోసం ఈసీకి ప్రభుత్వం లేఖ Fri, May 03, 2024, 10:32 PM