by సూర్య | Wed, Jan 19, 2022, 10:41 AM
గుడివాడలో సంక్రాంతి వేడుకల్లో క్యాసినో నిర్వహణపై ముందడుగు పడింది. ఈ అంశంపై విచారణ మొదలైంది. విచారణ అధికారిగా నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులును కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ నియమించారు. మంత్రి కొడాలి నానికి చెందిన కన్వెన్షన్ సెంటర్ లో గోవాకు చెందిన క్యాసినో నిర్వహాకులు జూదం నిర్వహించారనే విషయం రాష్ట్రంలో హాట్ టాపిక్ అయింది. ఈ వ్యవహారంపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేయగా విచారణకు ఎస్పీ ఆదేశించారు.
Latest News