ఐఎన్‌ఎస్ రన్‌వీర్‌లో పేలుడు సంభవించి ముగ్గురు మృతి

by సూర్య | Tue, Jan 18, 2022, 10:22 PM

భారత నావికాదళానికి చెందిన డిస్ట్రాయర్‌ రన్‌వీర్‌ యుద్ధనౌక ముంబై హార్బర్‌లో మంగళవారం జరిగిన పేలుడులో ముగ్గురు నావికులు మరణించారు.మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ విషాద ఘటనలో బోర్టులోని పలువురు గాయపడినట్లు అధికారులు తెలిపారు.ముంబైలోని నేవల్ డాక్‌యార్డ్‌లో ఈరోజు జరిగిన ఘటనలో ఐఎన్‌ఎస్ రన్‌వీర్‌లోని అంతర్గత కంపార్ట్‌మెంట్‌లో పేలుడు సంభవించి ముగ్గురు నావికాదళ సిబ్బంది మరణించారని భారత నౌకాదళం  తెలిపింది.

Latest News

 
ఏపీలో మరో ఘోరం.. చిత్తూరు జిల్లాలో రెండులారీలు, ట్రాక్టర్ ఢీ. Wed, May 15, 2024, 11:24 PM
వైఎస్ జగన్ నివాసంలో ముగిసిన 41 రోజుల రాజశ్యామల సహస్ర చండీయాగం Wed, May 15, 2024, 11:19 PM
రూ.3500 సాయం అడిగింది నేనే.. నా అకౌంట్ హ్యాక్ కాలేదు: రేణూ దేశాయ్ Wed, May 15, 2024, 09:50 PM
ఏపీలో మరో మూడురోజులు వానలు.. రేపు ఆ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్ Wed, May 15, 2024, 09:49 PM
ఏపీలోని ఈ నియోజకవర్గాల్లో 144 సెక్షన్.. ప్రజల్ని అలర్ట్ చేసిన పోలీసులు Wed, May 15, 2024, 08:38 PM