by సూర్య | Tue, Jan 18, 2022, 10:22 PM
భారత నావికాదళానికి చెందిన డిస్ట్రాయర్ రన్వీర్ యుద్ధనౌక ముంబై హార్బర్లో మంగళవారం జరిగిన పేలుడులో ముగ్గురు నావికులు మరణించారు.మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ విషాద ఘటనలో బోర్టులోని పలువురు గాయపడినట్లు అధికారులు తెలిపారు.ముంబైలోని నేవల్ డాక్యార్డ్లో ఈరోజు జరిగిన ఘటనలో ఐఎన్ఎస్ రన్వీర్లోని అంతర్గత కంపార్ట్మెంట్లో పేలుడు సంభవించి ముగ్గురు నావికాదళ సిబ్బంది మరణించారని భారత నౌకాదళం తెలిపింది.
Latest News